ap news

అచ్చెన్న తో టిడిపి ఎమ్మెల్యేల భేటీ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో గురువారం ఆ పార్టీకి చెందిన ప్రకాశం, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో పర్చూరు, అద్దంకి, కొండెపి, రేపల్లె శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా సమావేశంలో ఉన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *