ఆధ్యాత్మికం

పిడుగురాళ్లలో కోటి వత్తుల దీపారాధన

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రజాశక్తి నగర్ (ఎంపీడీవో కార్యాలయం వద్ద) ఈరోజు కొద్దిసేపటి క్రితం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీక మాసం నేపద్యంలో కోటి వత్తుల దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రజాశక్తి నగర్ లోని మహిళా భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు…. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ పాలకమండలి కార్యవర్గం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp