ap news

చిరస్మరణీయుడు గౌతంరెడ్డి

‘‘చిరస్మరణీయుడు…శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి‘‘ పేరుతో  వ్యక్తిత్వ వికాస నిపుణుడు  డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, రచయిత, జర్నలిస్ట్‌ విజయార్కె రాసిన  పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సచివాలయంలోని తన చాంబరులో ఆవిష్కరించారు.  పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్నీ, జ్ఞాపకాలను సీఎం నెమరవేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, రచయిత డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *