ap news

నాడు-నేడుకు రూ 1 కోటి విరాళం

సీఎం జగన్మోహన్ రెడ్డికి విరాళం అందచేస్తున్న దృశ్యం

నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన కోసం కనెక్ట్‌ టూ ఆంధ్ర ద్వారా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ కింద పోకర్ణ గ్రూప్‌ రూ 1 కోటి విరాళం ప్రకటించింది. ఈమేరకు విరాళం చెక్కును మంగళవారం ఆ కంపనీ  సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *