గవర్నర్ తేనీటి విందులో పవన్
రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు.
రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదిత రక్షణ ప్రాజెక్టుల సత్వర అభివృద్ధికి, వ్యవస్థ బలోపేతానికి చొరవ చూపండి -కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరిన ఎంపీలు లావు, మాగుంట

14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా శనివారం నుంచి హెచ్. పి. వి. టీకా సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడి చర్యల్లో భాగంగా
.. కవులే సమాజానికి మార్గదర్శకులు: మంత్రి కందుల దుర్గేష్ **కృష్ణా తీరం కవితా హారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్*
