Author: andhravani

gunturu

విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ  అందచేస్తున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి..అంతకుముందు ఆయన

Read More
ap news

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి త్వరలో పెళ్ళి పీటలెక్కాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స

Read More
ap news

సీఎంతో బాలినేని భేటీ

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పుష్ఫగుచ్ఛం

Read More
ap news

సీఎం గారూ..హ్యాపీ బర్త్ డే టు యు..

రాష్ట్ర  ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
Prakasam

సుబ్బారావు గుప్తా మెరుపు నిరసన

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తనపై దుర్మార్గంగా దాడి చేసి గాయపర్చి తీవ్రంగా అవమానించిన సంఘటన చోటుచేసుకుని ఏడాదయిన సందర్భంగా సుబ్బారావు గుప్తా ఒంగోలులోని జిల్లా

Read More
ap news

పొగాకు రైతులను ఆదుకోవాలి

వడ్డీ మాఫీ చేయాలి..రుణాలు రీ షెడ్యూల్ చేయాలి పొగాకు పంటను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలి లోక్ సభలో మాగుంట శ్రీనివాసరెడ్డి  మాండౌస్ తుపాను ధాటికి

Read More
ap news

చైనాను వణికిస్తున్న కరోనా

ప్రపంచంలో మళ్ళీ కరోనా భయం ప్రారంభమవుతోంది. చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావటమే దీనికి ప్రధాన కారణం. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనీ, మృతుల

Read More
Prakasam

జగన్ కు కంది రవిశంకర్ స్వాగతం

ఒంగోలులోని టీవీఎస్ షోరూం, రవి ప్రియా మాల్ అధినేత, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కంది రవిశంకర్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

Read More
Prakasam

ఒంగోలులో మంత్రి శ్రీను కార్యాలయం

ప్రారంబోత్సవానికి హాజరైన సన్నిహితులు..  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు నూతన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో

Read More
ap news

అమరావతిని మార్చటం ఎవరి తరం కాదు

వాషింగ్టన్ డీసీ(అమెరికా), డిసెంబర్ 16: అమరావతి రాజధానిని మార్చడం ఎవరితరం కాదని గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి

Read More