ap news

ap news

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు..

• ఉచితంగానే స్మార్ట్ మీటర్,  పరికరాలు, సామాగ్రి • శ్రీకాకుళం జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు.. • వివరాలను వెల్లడించిన ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.

Read More
ap news

నకిలీ ఆయుధాలు..డ్రగ్స్..కరెన్సీ

అంతర్ రాష్ట్ర ముఠా  అరెస్ట్  భారీగా ఆయుధాల స్వాధీనం అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీవిక్రయాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను

Read More
ap news

పొట్టి శ్రీరాముల స్మరణలో..

సాయిచంద్ పాదయాత్రకు మద్దతు  కొప్పర్రు నుంచి నరసరావుపురం వరకు  రైతు రత్నాజీ పాదయాత్ర అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని స్మరిస్తూ సినీ నటుడు త్రిపురనేని సాయి

Read More
ap news

జగన్ కు విజయమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలో్ని సీఎం నివాసానికి వచ్చిన ఆమె కుమారుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు

Read More
ap news

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి త్వరలో పెళ్ళి పీటలెక్కాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స

Read More
ap news

సీఎంతో బాలినేని భేటీ

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పుష్ఫగుచ్ఛం

Read More
ap news

సీఎం గారూ..హ్యాపీ బర్త్ డే టు యు..

రాష్ట్ర  ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
ap news

పొగాకు రైతులను ఆదుకోవాలి

వడ్డీ మాఫీ చేయాలి..రుణాలు రీ షెడ్యూల్ చేయాలి పొగాకు పంటను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలి లోక్ సభలో మాగుంట శ్రీనివాసరెడ్డి  మాండౌస్ తుపాను ధాటికి

Read More
ap news

చైనాను వణికిస్తున్న కరోనా

ప్రపంచంలో మళ్ళీ కరోనా భయం ప్రారంభమవుతోంది. చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావటమే దీనికి ప్రధాన కారణం. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనీ, మృతుల

Read More
ap news

అమరావతిని మార్చటం ఎవరి తరం కాదు

వాషింగ్టన్ డీసీ(అమెరికా), డిసెంబర్ 16: అమరావతి రాజధానిని మార్చడం ఎవరితరం కాదని గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి

Read More