ap news

ap news

జగన్ ను కలిసిన కృష్ణయ్య

సచివాలయంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య భేటీ అయ్యారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ఆయన సీఎంకు

Read More
ap news

ఘోర ప్రమాదం..భార్యా భర్తలు మృతి

జాతీయ రహదారిపై యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఒరిస్సారాష్ట్రం గంజం జిల్లా, బరంపుర్ మండలంకు చెందిన

Read More
ap news

చంద్రబాబుపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట

Read More
ap news

తప్పుడు కేసులకు మూల్యం తప్పదు

ఆధారరహితంగా నారాయణ అక్రమ అరెస్ట్ మంత్రి బొత్స, సిఎం ను కూడా అరెస్ట్ చేస్తారా? ఎలైన్ మెంట్ మార్పు పేరుతో కేసు హాస్యాస్పదం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు

Read More
ap news

గ్రామ‌స్థాయిలోనే అద్బుత వైద్యం

ప్ర‌తి గ్రామానికి విలేజ్ క్లినిక్‌లు తీసుకొచ్చాం ఏఎన్ఎంల‌కు ఫుడ్ సేఫ్టీ పై శిక్ష‌ణ ఇచ్చే విష‌యాన్ని ప‌రిశీలిస్తాం గ్రామస్థాయి నుంచి ఆహార త‌నిఖీ ఉండేలా స‌చివాల‌యాల‌ను వినియోగించుకుంటాం

Read More
ap news

అసని..హై అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసాని తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కోనసీమ కలెక్టరేట్లో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా

Read More
ap news

మేడే..గుంటూరులో భీమ్ భారత్ ర్యాలీ

పూలే లొఖాండేల వారసుడు అంబేడ్కర్ భీమ్ భారత్ అధ్యక్షుడు పాగళ్ళ ప్రకాష్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి వల్లనే దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు

Read More
ap news

సీఎంతో మేకపాటి భేటీ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి.  మాజీ మంత్రి గౌతంరెడ్డి

Read More
ap news

దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు

Read More
ap news

పర్యాటక రంగానికి చేయూత : ఆర్.కె రోజా

సింగిల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్.కే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, తిరుపతి

Read More