ap news

ap news

విశాఖ జిల్లాలోనే సగం డెంగ్యూ కేసులు

రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో

Read More
ap news

ప్రజలను తప్పు దోవ పట్టించొద్దు : డీజీపీ

అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని డీజీపి గౌతం సవాంగ్ కొందరు రాజకీయ నాయకులకు హితవు పలికారు. డ్రగ్స్ రవాణాపై పదే పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.

Read More
ap news

వైసీపీది దిక్కుమాలిన… దాష్టిక పాలన

జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోంది పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోంది.

Read More
ap news

శ్రీలక్ష్మికి నాన్ బెయిల్ బెల్ వారెంట్

సిబిఐ కోర్టు ఉత్తర్వులు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు

Read More
ap news

బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Read More
ap news

గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 51 గ్రామ సచివాలయాలలో త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అన్నారు. రిజిస్ట్రేషన్

Read More
ap news

అచ్చెన్న తో టిడిపి ఎమ్మెల్యేల భేటీ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో గురువారం ఆ పార్టీకి చెందిన ప్రకాశం, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Read More
ap news

కుప్పంలో రాజీనామా చేసి గెలుస్తావా బాబూ..!

రాష్ట్రంలో జరిగిన పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏడాదిన్నర పట్టడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా, ఇంకా మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందనగా, రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియకు భయపడి చంద్రబాబు నాయుడు…

Read More
ap news

సీఎంతో వాసిరెడ్డి భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె తొలుతగా ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో 98%స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా జగన్ కు పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.

Read More