Prakasam

27న అండర్ – 14 క్రికెటర్ల ఎంపిక

ఒంగోలులోని ఏ.బీ.ఎం కాలేజీ క్రీడా మైదానంలో ఈనెల 27 ఉదయం 9 గంటలకు అండర్-14 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్టు ప్రకాశం జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 1.9.2008 తరువాత పుట్టిన వారు అర్హులు. ఈ మేరకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో పాటు పాటు క్రికెట్ కిట్, వైట్ అండ్ వైట్ డ్రస్, షూస్ వెంట తీసుకురావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9701023333, 9573424260 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *