ap news

గన్నవరం విమానాశ్రయంలో ప్రియాంకాగాంధీ

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. తెలంగాణ మధిరలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రత్యేక హెలికాఫ్టర్ లో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రియాంకా గాంధీకి పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, నేతలు జంగా గౌతమ్, షేక్ మస్తాన్ వలీ, రాజశేఖర్ రెడ్డి, పద్మశ్రీ స్వాగతం పలికారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *