నాయకన్న తీరానికి చేరాడు
గల్లంతైన మత్స్యకారుల్లో మృతిచెందాడనుకున్న వంక నాయకన్న ప్రాణాలతో సముద్ర తీరం చేరుకున్నాడు, మంత్రి డాక్టర్ అప్పలరాజు ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుండి భవనపాడు వరకు తీరప్రాంతాలలో మత్స్యకారులు
Read Moreగల్లంతైన మత్స్యకారుల్లో మృతిచెందాడనుకున్న వంక నాయకన్న ప్రాణాలతో సముద్ర తీరం చేరుకున్నాడు, మంత్రి డాక్టర్ అప్పలరాజు ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుండి భవనపాడు వరకు తీరప్రాంతాలలో మత్స్యకారులు
Read Moreఅన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశం గ్రామ సచివాలయాల వారీగా కంట్రోల్ రూంలు అధికారుల సమీక్షా సమావేశం తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు.
Read Moreశ్రీశైలంలో సామాన్య భక్తుడికి మల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించాలని దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సర్వ దర్శనం కోసం ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల
Read Moreరాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ ఛైర్మన్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్ ఫీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులను అధికారపార్టీ వైసీపీ కైవసం చేసుకోగా స్వల్ప స్థానాల్లో టిడిపి అభ్యర్ధులు జడ్ పిటిసిలుగా గెలిచారు.
Read Moreరాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో
Read Moreఅసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని డీజీపి గౌతం సవాంగ్ కొందరు రాజకీయ నాయకులకు హితవు పలికారు. డ్రగ్స్ రవాణాపై పదే పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.
Read Moreక్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం. తుకారాంను అభినందించిన సీఎం వైయస్.జగన్.
Read Moreజనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోంది పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోంది.
Read Moreసిబిఐ కోర్టు ఉత్తర్వులు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు
Read Moreఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Read More