ap news

ap news

29 జనసేన విస్తృత సమావేశం

పాల్గొననున్న పవన్ కళ్యాణ్  అక్టోబరు 2న శ్రమదానంపై చర్చ జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 29న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ అధినేత

Read More
ap news

ఈ నెల 30 న విజయవాడకు పవన్ కళ్యాణ్

ఈ నెల 30 న విజయవాడకు పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో ముందుగా నిర్ణయించిన పర్యటనను వాయిదా వేసుకున్నారు.  30న  జనసేన శ్రేణులతో

Read More
ap news

నాయకన్న తీరానికి చేరాడు

గల్లంతైన మత్స్యకారుల్లో మృతిచెందాడనుకున్న వంక నాయకన్న ప్రాణాలతో సముద్ర తీరం చేరుకున్నాడు, మంత్రి డాక్టర్ అప్పలరాజు ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుండి భవనపాడు వరకు తీరప్రాంతాలలో మత్స్యకారులు

Read More
ap news

తుపాను పరిస్థితులపై సీఎం ఆరా

అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశం గ్రామ సచివాలయాల వారీగా కంట్రోల్ రూంలు అధికారుల సమీక్షా సమావేశం  తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు.

Read More
ap news

శ్రీశైలంలో సర్వదర్శనభాగ్యం

శ్రీశైలంలో సామాన్య భక్తుడికి మల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించాలని దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సర్వ దర్శనం కోసం ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల

Read More
ap news

జడ్ పీ చైర్మన్, వైస్ చైర్మన్లు వీళ్లే..

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ ఛైర్మన్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్ ఫీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులను అధికారపార్టీ వైసీపీ కైవసం చేసుకోగా స్వల్ప స్థానాల్లో టిడిపి అభ్యర్ధులు జడ్ పిటిసిలుగా గెలిచారు.

Read More
ap news

విశాఖ జిల్లాలోనే సగం డెంగ్యూ కేసులు

రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో

Read More
ap news

ప్రజలను తప్పు దోవ పట్టించొద్దు : డీజీపీ

అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని డీజీపి గౌతం సవాంగ్ కొందరు రాజకీయ నాయకులకు హితవు పలికారు. డ్రగ్స్ రవాణాపై పదే పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.

Read More
ap news

వైసీపీది దిక్కుమాలిన… దాష్టిక పాలన

జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోంది పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోంది.

Read More