ap news

అమ్మవారిని దర్శించుకున్ననిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకుల నిర్మల సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు.రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, ఆలయ డిప్యూటి ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *