ap news

ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం పెద్దపీట

ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు వెల్లడించారు.విజయవాడ రూరల్ ప్రాంతం లో ఆర్గానిక్ వ్యవసాయం నిర్వహించే రైతు మురళి ఆహ్వానం మేరకు ఆర్గానిక్ వ్యవసాయం పరిశీలించారు.కూరగాయలు , పళ్ళు తదితర సాగు కేవలం ఆర్గానిక్ పద్దతుల్లో పండిస్తున్న రైతు మురళి ని సోము వీర్రాజు అభినందించారు. వ్యవసాయ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సాహానికి పెద్ద పీఠ వేసిన విషయాలు గుర్తు చేశారు.ఆయన వెంట బబ్బూరి శ్రీ రాం, లక్ష్మీపతి రాజా తదితరులు ఉన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *