ap news

పద్మశ్రీ అందుకున్న గరికపాటి

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి నరసింహారావు

ప్రసిద్ధ సాహితీవేత్త, అవధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో గరికపాటి సతీసమేతంగా పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *