ap news

ఆకట్టుకున్న రంగుల సంధ్య బొమ్మలు

కన్యాకుమారిలో సౌత్ జోన్ ఇండియన్ ట్రెడిషనల్ అండ్ ట్రైబల్ క్యాంప్ (south indian traditional and tribal camp) పేరుతో తంజావూరులోని సౌత్ జోన్ కల్చరల్ సెంటర్; లలిత కళా అకాడమి సంయుక్తంగా నిర్వహించిన చిత్ర కళా ప్రదర్శనలో ఒంగోలుకు చెందిన ప్రముఖ చిత్రకారిణి రంగుల సంధ్య ఏపీ తరపున తన బొమ్మలను ప్రదర్శించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించిన ప్రదర్శనలో దక్షిణాది సంప్రదాయ, సాంస్కృతిక జీవన ఔచిత్యానికి అద్దం పట్టే బొమ్మలను ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *