ap news

9న పాటకు లాల్ సలాం

పాటకు లాల్ సలాం ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ఆహ్వానపత్రికను ఆవిష్కరించిన మండవ

ఒంగోలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈనెల తొమ్మిదో తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రముఖ గాయకుడు నూకతోటి శరత్ కుమాఱ్ నిర్వహిస్తున్న పాటకు లాల్ సలాం ఆహ్వాన పత్రికను ప్రముఖ వ్యాపార వేత్త మండవ మురళీకృష్ణ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, గుండ్లకమ్మ సాహిత్య సేవాసమితి అధ్యక్షుడు మండవ సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చాపల శాంత కుమారి, ఐటీసీ మేనేజర్ గోబాల కన్నన్, డాక్టర్ కృష్ణారావు తదితరులకు శరత్ ఆహ్వాన పత్రికను అందచేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *