ap news

రాహుల్ ను కలిసిన గిడుగు

మద్య ప్రదేశ్ లో రాహుల్ గాంధీని కలిసిన గిడుగు రుద్రరాజు

జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఏపీసీసీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి గిడుగు కృతజ్ఞతలు తెలియజేశారు. గిడుగును అభినందించిన రాహుల్ గాంధీ కలిసికట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *