ap news

గంధం భువన్‌ జై కు సీఎం అభినందన

ఇటీవల యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్‌ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ( 8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించిన గంధం భువన్‌ జై తన తండ్రి, ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడితో కలిసి మంగళవారం సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా భువన్‌ జై ప్రతిభను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.  సీఎంని కలిసిన వారిలో కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తదితరులు ఉన్నారు.

గంధం భువన్ జై ను అభినందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, పక్కన భువన్ తండ్రి, ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *