ap news

మత విద్వేషాలు రెచ్చగొట్టద్దు

కఠిన చర్యలు తప్పవన్న డిజిపి గౌతం సవాంగ్

ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డిజిపి గౌతం సవాంగ్ అన్నారు. వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సినదిగా జిల్లా ఎస్పీని ఆదేశించాం..పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *