ap news

జనసంద్రంగా మారిన రాహుల్ సభ

జనసంద్రంగా మారిన రాహుల్ గాంధీ పాల్గొన్న బళ్ళారి సభ

కర్ణాటకలోని బళ్లారిలో రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభ జన సంద్రంగా మారింది. సుమారు 15 లక్షల మంది హాజరైనట్టు అంచనా..బహిరంగ సభ బయట మరో పది లక్షల మంది ప్రజలు హాజరైనట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణాదిలో రాహుల్ పాల్గొన్న సభకు ఈ స్థాయిలో జనం పరవళ్ళు తొక్కటం ఇదే మొదటిసారని పరిశీలకులు భావిస్తున్నారు. మారుతున్న ప్రజల రాజకీయ ఆలోచనలకు ఈ సభ ప్రతీకగా నిలుస్తోందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *