ap news

కనకదుర్గమ్మ హుండీ లెక్కింపు

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవo హుండీ లెక్కింపు కొనసాగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి
దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు.
ఈరోజు (బుధవారం, అక్టోబర్ 11, 2022) హుండీ లెక్కింపు :
నగదు: 1,96,61,317 రూపాయలు
బంగారం: 245 గ్రాములు
వెండి: 8 కేజీల 375 గ్రాములు

నిన్న (మంగళవారం అక్టోబరు 10, 2022) హుండీ లెక్కింపు
నగదు: 3,95,06,500 రూపాయలు
బంగారం: 532 గ్రాములు
వెండి: 13 కేజీల 680 గ్రాములు
హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందని ఈవో తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *