ap news

మణిపూర్ అకృత్యం..ఒంగోలులో జర్నలిస్టుల నిరసన

మణిపూర్ అకృత్యాలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం (DJF – AP) ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలులో జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.  నేరస్తులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాత్రికేయులు నూకతోటి రవికుమార్, శరత్, వెంకట్రావ్, సర్దార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *