Prakasam

అనాధ శరణాలయంలో కలెక్టర్ పుట్టినరోజు వేడుకలు

ప్రకాశం జిల్లా కలెక్టర్ డి.దినేష్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని బొమ్మరిల్లు అనాధ శరణాలయంలోని పిల్లల మద్య కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ..ఈ చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *