ap news

వరద బాధితులకు చిరు, రామ్ చరణ్ ల విరాళం

ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రూ 50 లక్షలు

ఏపీలో వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగా స్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఏపీ ప్రభుత్వం సహాయ నిధికి రూ 25 లక్షలు ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ లు కలిపి  ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం అందచేసినట్టయింది. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అభిమానులు అంటున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *