Author: andhravani

Prakasam

ఒంగోలులో ‘రంగుల’ సమ్మర్ క్యాంప్

ఒంగోలులో ‘రంగుల సమ్మర్ క్యాంప్’ ప్రారంభమైంది. రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

Read More
ap news

పెట్టుబ‌డులతో రండి..ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఆహ్వానం

పెట్టుబ‌డి దారుల‌కు, ఔత్సాహిక సంస్థ‌ల‌కు ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఆహ్వానం యూస్ కేసెస్ రూపొందించే వారికి అవ‌కాశాలు ఈ నెల 21లోపు ప్ర‌తిపాద‌న‌లు పంపాలి డ్రోన్ సిటీ

Read More
Medical and Health

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి

అవసరాన్ని బట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, ఏప్రిల్ 4 : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల

Read More
Literature

నాటకరంగానికి ప్రోత్సాహం..కందుకూరి పురస్కారాలు

కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఏప్రిల్ 7వ తేదీలోగా ఎఫ్ డీసీ కార్యాలయానికి దరఖాస్తులు

Read More
ap news

బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు

ఐసీఎంఆర్ బృందంతో సీఎం చంద్రబాబునాయుడు బాలిక మృతి ఘటనపై ఐసీఎంఆర్ బృందం అధ్యయనం వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, లెప్టోస్పిరోసిస్ కూడా కారణమని నిర్ధారణ

Read More
ap news

ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు..

పాలకుల నిర్లక్ష్యంతో వెనకబడ్డ రాయలసీమ  మే 31 న సిద్దేశ్వరంలో భారీ బహిరంగసభ. రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా

Read More
ap news

జనసేనలో చేరిన సీనియర్ న్యాయవాది పీవీ రెడ్డి

ఒంగోలుకు చెందిన సీనియర్ న్యాయవాది పెద్దిరెడ్డి వెంకటేష్ (పీవీ రెడ్డి) జనసేనలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Read More
ap news

ఒక పుస్తకం..100 మంది హీరోలు

ఒకరు కాదు..ఇద్దరు కాదు..వందమంది హీరోలు..వెండితెరపై కనిపించి అభిమానులతో ఔరా అనిపించుకునే గ్రాఫిక్ హీరోలు కాదు..అసలు సిసలు హీరోలు.. ప్రాణాలు పణంగా పెట్టి నేలతల్లి రుణం తీర్చుకునేందుకు జీవితాలను

Read More
ap news

రూ.37,702.15 కోట్లతో అమరావతి రాజధాని పనులు

 పనులకు ఆమోదం తెలిపిన సీఆర్డీఏ 17 న జరిగే క్యాబినెట్ లో ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు

Read More
ap news

అమరావతిలో భూ కేటాయింపులు..గత విధానమే కొనసాగింపు

మంత్రుల కమిటీ నిర్ణయం  సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్

Read More