Author: andhravani

ap news

పవన్ కళ్యాణ్ చాలెంజ్..స్వీకరించిన బాలినేని

చేనేత వస్త్రాలు ధరించి  ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మాజీ మంత్రి  రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ  చేనేత వస్త్రాలు ధరించాలంటూ పవన్ కళ్యాణ్ విసిరిన చాలెంజ్

Read More
ap news

వ్యవసాయమే ఏపీకి ఆధారం

నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌కౌన్సిల్‌ సమావేశంలో సీఎం వైఎస్ జగన్  వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను వివరించిన ముఖ్యమంత్రి – న్యూఢిల్లీలో

Read More
ap news

రేపు ఢిల్లీకి సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6,7 తేదీల్లో శ్రీకాకుళం, ఢిల్లీలో పర్యటించనున్నారు. 6న శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం

Read More
Medical and Health

3.5 కోట్ల మందికి ఉచితంగా బూస్ట‌ర్ డోసు

75 రోజులపాటు పంపిణీ వాలంటీర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వ‌స్తారు అన్ని పీహెచ్‌సీలు, స‌చివాల‌య‌ల్లో టీకాల‌ పంపిణీ 45 రోజుల్లోగా బూస్ట‌ర్ డోసు పూర్తి చేసేలా సీఎం ఆదేశించారు

Read More
Medical and Health

ఉచితంగా బూస్టరు డోసు

ఈనెల 15 నుంచి పంపిణీ కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం కరోనా వైరస్..మరోసారి దేశ ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ

Read More
ap news

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్, ఇళయరాజా

ప్రముఖ కధా రచయిత కె.వి విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభ పదవి వరించింది. రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేయగా వారిలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ప్రముఖ

Read More
ap news

బూస్టరు డోసు వ్యవధి తగ్గింపు

బూస్టర్ డోసు వ్వవధిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ డోసు వ్యాక్సిన్ తరువాత బూస్టరు డోసు తీసుకునేందుకు ఇంతకు ముందు 9 నెలల

Read More
ap news

దగ్గుబాటికి చంద్రబాబు పరామర్శ

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబునాయుడు పరామర్శించారు. గుండెకు స్టంట్ వేయించుకుని అసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటిని మంగళవారం పరామర్శించిన చంద్రబాబు

Read More
ap news

సజ్జల పదవీకాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఏడాదిపాటు పొడిగించింది ప్రభుత్వం. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్)గా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్

Read More
Literature

ప్రజాస్వామిక స్పృహను పెంచేదే సాహిత్యం

ఒంగోలులో ‘అగ్నిగోళాలు’ పుస్తక పరిచయ సభ ఒంగోలు, జూన్ 13 : ప్రజాస్వామిక స్పృహను పెంచేదే సాహిత్యమని జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్

Read More