Author: andhravani

Literature

విలక్షణ సాహితీ వేత్త సాగర్

ఒంగోలులో ‘అవస్థ’ నవల ఆవిష్కరణ  జానుడి ఆధ్వర్యంలో సాగర్ రచనలపై సదస్సు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకుడిగా శ్రీ రామకవచం సాగర్ వినూత్నమైన శైలితో విలక్షణ సాహితీ

Read More
ap news

ఈనెలలోనే విద్యాదీవెన 4వ విడత

విద్యార్ధులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి స్థాయిలో బోధనా రుసుమును ప్రభుత్వమే

Read More
Prakasam

ట్రిపుల్ రైడింగ్ కు పోలీసుల బ్రేకులు

ఒంగో్లులో స్పెషల్ డ్రైవ్  44 వాహనాల సీజ్ నిబంధనలకు విరుద్ధంగా టువీలర్లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ తాము ప్రమాదంలో పడేది కాకుండా ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న

Read More
ap news

ప్రతి రోజూ ఒక ఇంగ్లీషు పదం

8వ తరగతి నుంచి డిజిటల్‌ లెర్నింగ్‌ ఎస్‌సీఈఆర్‌టీ సిఫార్సుల అమలుకు చర్యలు ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల ఒక మహిళా జూనియర్‌కళాశాల ఏర్పాటు 

Read More
ap news

మహిళా చైతన్యానికి ‘సబల’

– మహిళా కమిషన్ కార్యచరణ విడుదల – క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు: ‘వాసిరెడ్డి పద్మ’ వెల్లడి – ‘సబల’ అజెండాగా సాగిన త్రైమాసిక సమావేశం మహిళా సమస్యలపై

Read More
ap news

చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

టెక్స్ టైల్  డిజైనర్, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్  నియామకాల కోసం దరఖాస్తులు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేనేత మరియు జౌళి శాఖలో ” టెక్స్ట్ టైల్స్

Read More
Prakasam

హైకోర్టు తీర్పు హర్షణీయం

అమరావతిని అభివృద్ది చేయాలి కందుకూరును ప్రకాశంలోనే ఉంచాలి ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఒంగోలు

Read More
Literature

మార్చి 6న విజయవాడలో సాహిత్య సభ

కథల పోటీల విజేతలకు బహుతి ప్రదానం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో ఈనెల 6న ఆదివారం ఉదయం మల్లెతీగ-చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన

Read More
Prakasam

కొత్త జిల్లాలకు మహిళల పేర్లు పెట్టాలి

నరసం గౌరవాధ్యక్షురాలు టి.అరుణ ప్లానింగ్ కమిషన్ కార్యదర్శికి వినతిపత్రం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు మహిళల పేర్లు కూడా పెట్టాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల

Read More
ap news

గవర్నర్ దంపతులతో సీఎం దంపతుల భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలు సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం, గవర్నర్ లిద్దరూ సుమారు

Read More