ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మానం
ఇటీవలే ఎన్నికైన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఇవ్వాళ హోటల్ సెంట్రల్ పార్క్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సత్కరించారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శ్రీనివాస్, కె.విరాహత్ అలీ, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు.