ap news

ఆన్ లైన్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం

అమరావతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కిమిడి కళావెంకట్రావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆ ఆన్ లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యత్వం రెన్యూవల్/కొత్త సభ్యత్వం చేసుకోవాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి కోరారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *