ap news

వైరలవుతున్న సమంత పోస్ట్

నాగచైతన్య, సమంత విడాకుల సందర్భంగా సమంత ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు రాశారనే విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ సమంత ట్వీట్ లో ఏమి చెప్పిందో చదవండి…
‘‘నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం’ అంటూ స్టోరీని ముగించింది. సమంత పోస్టు అనేక ప్రశ్నలనూ, అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఇదీ..ట్విట్టర్ లో సమంత పోస్ట్ ..

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *